Nagarkurnool
- Dec 05, 2020 , 01:19:49
రేపు ‘జర్నలిస్ట్గా అంబేద్కర్' పుస్తకావిష్కరణ

కందనూలు: ఫూలే-అంబేద్కర్ అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ఆదివారం ‘జర్నలిస్ట్గా అంబేద్కర్' పుస్తకావిష్కరణ కార్యక్రమం ఉంటుందని అధ్యయన వేదిక కన్వీనర్ గుడిపల్లి నిరంజన్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. సంగిశెట్టి శ్రీనివాస్ రచించిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని అంబేద్కర్ వర్ధంతి రోజున నిర్వహిస్తున్నామని.. కళాకారులు, కవులు, రచయితలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
తాజావార్తలు
- ఇల్లు ఎక్కడ కొనాలో చెప్పండి: రిషబ్ పంత్
- రేపు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నాం..
- ‘రక్షణ పరికరాల తయారీలో బలీయ శక్తిగా భారత్’
- కరీం‘నగరం’లో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి : మంత్రి గంగుల
- కొవిడ్ నిబంధనలు కాదన్నందుకు భారీ జరిమానా
- సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ : 400 మంది బాలికలకు బెదిరింపులు
- గొర్రెల పెంపకదార్లకు మంత్రి హరీశ్ అండ
- మరో బాలీవుడ్ దర్శకుడితో ప్రభాస్ చిత్రం..2022లో సెట్స్ పైకి!
- పాలనలో పారదర్శకత కోసమే ప్రజావేదిక : మంత్రి శ్రీనివాస్ గౌడ్
- వుహాన్లో డబ్ల్యూహెచ్వో బృందం.. ముగిసిన క్వారెంటైన్
MOST READ
TRENDING