KCR | కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఎర్రవెల్లిలోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లో జరిగే తన సోదరుని కుమారుని వివాహానికి కుటుంబసమేతంగా ఆహ్వానిస్తూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కేసీఆర్కు వెడ్డింగ్ కార్డు అందజేశారు.
కేసీఆర్ను కలిసిన వారిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో బీఆర్ఎస్ పార్టీ విప్ కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీలు నవీన్ రావు, శంభీపూర్ రాజు, తదితరులు ఉన్నారు.