Puvvada Ajay | బొమ్మ విద్యాసంస్థల అధినేత బొమ్మ రాజేశ్వరరావు కుమారుడు బొమ్మ సత్య ప్రసాద్ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సత్య ప్రసాద్ పార్థివదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించిన. వారి కుటుంబసభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సత్య ప్రసాద్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు.
ఇవి కూడా చదవండి..
జాతీయ చేనేత దినోత్సవం.. సిరిసిల్ల నేతన్న వీడియోను షేర్ చేసిన గవర్నర్ శివప్రతాప్ శుక్లా
Narsapur | బోనాల ఫ్లెక్సీలు కడుతుండగా విషాదం.. విద్యుదాఘాతంతో యువకుడు మృతి, ఇద్దరికి గాయాలు