హైదరాబాద్ : ఈత సరదా ముగ్గురు యువకులను బలితీసుకుంది. వివరాల్లోకి వెళ్తే..హిమాయత్ సాగర్లో చేపలు పట్టేందుకు వెళ్లి సరదాగా ఈత కోసం నీటిలోకి దిగిన ముగ్గురు స్నేహితులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఇద్దరు యువకులు మరణించగా, ప్రాణాలతో బయటపడ్డ మరో యువకుడు బయటపడ్డాడు. మృతులు టోలీచౌకి ప్రాంతానికి చెందిన షేక్ సల్మాన్, షాబాజ్లుగా పోలీసులు గుర్తించారు. ప్రాణాలతో బయటపడిన యువకుడిని దవాఖానకు తరలించారు.
ఇవి కూడా చదవండి..
Parrots | చిలుకలు వన్యప్రాణులే.. పంట నష్టానికి పరిహారం చెల్లించాల్సిందే..బాంబే హైకోర్టు తీర్పు
Himalayas | హిమాలయాల్లో 23 ఏండ్ల కనిష్ఠానికి మంచు..200 కోట్ల మందికి నీటి సంక్షోభ
Peddi | రామ్ చరణ్ ‘పెద్ది’ రిలీజ్ డేట్ ఫిక్స్ .. లీక్ చేసిన బుచ్చిబాబు