హైదరాబాద్ : రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలో పెట్రోల్, డీజిల్( Fuel shortage) కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం రాత్రి నుంచి పెట్రోల్ బంకుల్లో నోస్టాక్ బోర్డులు కనిపిస్తుండటంతో స్టాక్ ఉన్న పెట్రోల్ బంకుల వద్ద జనం భారీగా క్యూ కడుతున్నారు. లీటర్ పెట్రోల్ కోసం గంటలు, గంటలు వేచిచూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఇంధనం కొరత లేకుండా చూడాలని వాహనదారులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Parrots | చిలుకలు వన్యప్రాణులే.. పంట నష్టానికి పరిహారం చెల్లించాల్సిందే..బాంబే హైకోర్టు తీర్పు
Himalayas | హిమాలయాల్లో 23 ఏండ్ల కనిష్ఠానికి మంచు..200 కోట్ల మందికి నీటి సంక్షోభ ముప్పు
Gaza Conflict | మూగబోతున్న గాజా బాల్యం.. యుద్ధ విధ్వంసంతో మాట కోల్పోతున్న పిల్ల