ఇబ్రహీంపట్నం, మార్చి 27 : ఇబ్రహీంపట్నంలోని గురునానక్ కాలేజీలో బీటెక్ సెకండియర్ చదువుతున్న కందిమల్ల సాయి తన హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. నల్లగొండ జిల్లాలోని నందిగూడెం మండలం శ్రీరంగాపురానికి చెందిన సాయి(20) గురునానక్ కాలేజీలో ఈసీఈ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Mulugu | నిండు గర్భిణికి అందని వైద్యం.. డెలివరీ చేసిన అంబులెన్స్ టెక్నీషియన్
Petrol Price | వాహనదారులకు షాక్.. పెట్రోల్పై రూ.5, డీజిల్పై రూ.3 పెంచిన నయారా