మహబూబ్నగర్/అర్బన్, సెప్టెంబర్ 26 : తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా సోమవారం బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పోరాటపటిమను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించా రు. అదేవిధంగా కలెక్టరేట్లో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, సీతారామారావు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి ఇందిర, రజక సం ఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటయ్య, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు బాలమణి, మాజీ అధ్యక్షుడు నర్సింహులు, బుచ్చన్న, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.
జడ్చర్లటౌన్, సెప్టెంబర్ 26 : తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా జడ్చర్లలోని అంబేద్కర్ చౌరస్తాలో కలెక్టర్ వెంకట్రావు, జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అలాగే టీఆర్ఎస్ పార్టీ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి ఆధ్వర్యంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ప్రణీల్చందర్, మున్సిపల్ వైస్చైర్పర్సన్ సారిక ఉన్నారు.
మహబూబ్నగర్టౌన్, సెప్టెంబర్ 26 : తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే నాలుగోవార్డు ఎదిరలో రజక సం ఘం ఆధ్వర్యంలో ఐలమ్మ జయంతి నిర్వహించారు. స్టేడియంలో డీవైఎస్వో శ్రీనివాస్ ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏఎంసీ శంకర్సింగ్, కౌన్సిలర్ అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మూసాపేట(అడ్డాకుల), సెప్టెంబర్ 26 : అడ్డాకుల, మూ సాపేట మండలాల్లోని పలు గ్రామాల్లో చాకలి ఐలమ్మ జ యంతిని ఘనంగా జరుపుకొన్నారు. అడ్డాకుల మండల ప రిషత్ కార్యాలయంలో జెడ్పీటీసీ నల్లమద్ది రాజశేఖర్రెడ్డి, ఎంపీపీ దోనూరు నాగార్జునరెడ్డి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో మంజుల, ఎంపీవో విజయకుమారి, సింగిల్విండో చైర్మన్ జితేందర్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, కందూరు శ్రీకాంత్, రమేశ్, నరేశ్, మల్లేశ్ ఉన్నారు.
బాలానగర్, సెప్టెంబర్ 26 : మండలకేంద్రంలో చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బాలూనాయక్, తాసిల్దార్ శ్రీనివాసులు, ఆర్ఐ వెంకట్రెడ్డి, టీఆర్ఎస్ యూత్వింగ్ మండల అధ్యక్షుడు సుప్ప ప్రకాశ్, యాదయ్య, వెంకటేశ్, భాస్కర్ పాల్గొన్నారు.
మహ్మదాబాద్, సెప్టెంబర్ 26 : తెలంగాణ వీరనారి చాక లి ఐలమ్మ జయంతిని మండలకేంద్రంలో రజక సంఘం నా యకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రజక సంఘం మండల అధ్యక్షుడు శ్రీరాములు, కమతం రాజేందర్రెడ్డి, రాములు, అనంతయ్యగుప్తా, రాజేశ్వర్, లక్ష్మీనారాయణ, కృష్ణ, శ్రీనివాస్ పాల్గొన్నారు.
గండీడ్, సెప్టెంబర్ 26 : మండలకేంద్రంలో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమం లో రజక సంఘం మండల అధ్యక్షుడు శీనయ్య, ఎంపీటీసీ బాలయ్య, మైబు, బాలయ్య, మొగులయ్య, నారాయణ, చెన్నప్ప, శేఖర్, వెంకట్రాములు, శంకర్, రాంచంద్రారెడ్డి, శ్రీనివాస్రెడ్డి, రాంచంద్రయ్య, శ్రీను, భగవంత్గౌడ్, మహ్మద్, దస్తయ్య, కిష్టయ్య, అనిల్ పాల్గొన్నారు.
రాజాపూర్, సెప్టెంబర్ 26 : మండల పరిషత్, తాసిల్దార్, గ్రామపంచాయతీ కార్యాలయాల్లో చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమం లో తాసిల్దార్ రాంబాయి, ఎంపీడీవో లక్ష్మీదేవి, ఎంపీవో వెంకట్రాములు, డిప్యూటీ తాసిల్దార్ భరత్, ఆర్ఐ ఖదీర్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు బచ్చిరెడ్డి, ఉపసర్పంచ్ శ్రీను, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
మిడ్జిల్, సెప్టెంబర్ 26 : మండలకేంద్రంలో చాకలి ఐల మ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రజక సంఘం ఆధ్వర్యంలో ఆమె చిత్రపటాని కి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రజక సంఘం గ్రామాధ్యక్షుడు రామకృష్ణ, ఎంపీటీసీ గౌస్, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు వెంకట్సాగర్, వెంకట్రెడ్డి, ఆచా రి, బాబా, శ్రీనివాసులు, ఆంజనేయులు, జగన్గౌడ్, నర్సిం హ, చంద్రయ్య, తిరుపతి, రాంగౌడ్, లింగం పాల్గొన్నారు.
కోయిలకొండ, సెప్టెంబర్ 26 : మండల పరిషత్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి ఎంపీపీ శశికళాభీంరెడ్డి, జెడ్పీటీసీ విజయభాస్కర్రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణయ్య, సింగిల్విండో చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, వైస్ఎంపీపీ కృష్ణయ్యయాదవ్, తాసిల్దార్ ప్రేంరాజ్, ఎంపీడీవో జయరాం, సూపరింటెండెం ట్ హరీశ్వర్రెడ్డి, ఎంపీవో శ్రీదేవి, రాజవర్ధన్రెడ్డి ఉన్నారు.