ఆర్కేపురం : విధి నిర్వాహణలో అంకిత భావంతో పనిచేసి ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ప్రజల మన్ననలు పొందాలని ఈడబ్ల్యూఎస్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు తాడిశెట్టి పశుపతి అన్నారు. రాచకొండ కమిషనరేట్లో సీసీఎస్ సీఐగా పదవీ బాధ్యతులు చేపట్టిన మునిని మర్యాధ పూర్వకంగా కలిసి పుష్షగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వాహణలో అంకితభావంతో పనిచేసి మంచిపేరు ప్రతిష్టలు తెచ్చుకొని భవిష్యత్తులో ఉన్నతమైన పదవులు పొందాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మనీరామ్, రాజేశ్వర్రావు, ప్రసాద్ తదితరులు ఉన్నారు.