సంగారెడ్డి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపాటు వారి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. పిడుగుపడి తండ్రి, కొడుకు మృతి చెందిన విషాద సంఘటన మునిపల్లి మండలం మొగడంపల్లిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. కృష్ణ (32), ప్రశాంత్(10) తండ్రి, కొడులు. తమ పొలం వద్ద పనులు చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి, కొడుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
పిడుగుపాటుకు మేకల కాపరి, మేకలు మృతి
దార్శనికుడు బసవేశ్వరుడు : మంత్రి శ్రీనివాస్ గౌడ్
పుల్లూరు వద్ద నిలిచిపోయిన ఏపీ అంబులెన్స్లు
జోగులాంబ జిల్లాలో కర్నాటక సరిహద్దులు మూసివేత
అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దు : మంత్రి శ్రీనివాస్ గౌడ్