రాజోలులోని మట్టపర్రులో తన తండ్రి దివంగత బండ్రెడ్డి తిరుపతినాయుడు పేరు మీద నిర్మించిన పాఠశాల భవనాన్ని డైరెక్టర్ సుకుమార్ ( Sukumar ) ప్రారంభించారు. సుకుమార్ తన సొంత గ్రామమైన మట్టపర్రులో ఈ పాఠశాల భవనం నిర్మించారు. ఆగస్ట్ 1న ఆదివారం రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చేతుల మీదుగా ఈ భవనం ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సుకుమార్తో పాటు, ఆయన సతీమణి తబిత, ప్రముఖ రాజకీయ నాయకులు, సుకుమార్ సన్నిహితులు, స్నేహితులు పాల్గొన్నారు.
కాగా కరోనా కష్టకాలంలో ఆక్సిజన్ కొరత లేకుండా గ్రామంలో రూ. 40 లక్షలతో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మించిన సుకుమార్..ఇప్పుడు ఈ పాఠశాల భవనం నిర్మించడంతో గ్రామ ప్రజలంతా సుకుమార్ కు ఆయన కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప సినిమాతో బిజీగా ఉన్నాడు సుకుమార్.
ఇవి కూడా చదవండి..
Karan Johar Fear| భయపడుతున్న బాలీవుడ్ దర్శకుడు
Pooja Hegde Akkineni Akhil | అఖిల్ ను కాపాడేది పూజాహెగ్డే మాత్రమే..?
దోస్తి వీడియో సాంగ్ ఐడియా ఎవరిదో చెప్పిన రాజమౌళి
సేంద్రియ వ్యవసాయం చేయనున్న ఎన్టీఆర్..!
Vedhika Kumar look | వేదిక స్టన్నింగ్ లుక్కు నెటిజన్లు ఫిదా….వీడియో