ప్రముఖ గాయని శ్రేయాఘోషల్ ఇంట బుడతడు అడుగు పెట్టాడు. శ్రేయాఘోషల్-శిలాదిత్య ముఖోపాధ్యాయ దంపతులు పండంటి కుమారుడికి గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. శనివారం మధ్యాహ్నం కొడుకు పుట్టాడని తెలియజేస్తూ సోషల్ మీడియా ద్వారా తన సంతోషాన్ని అందరితో పంచుకుంది శ్రేయాఘోషల్. ఇది గతంలో ఎన్నడూ కలగనట్వంటి చాలా బావోద్వేపూరిత క్షణం.
శిలాదిత్యకు, నాకు, నా కుటుంబసభ్యులకు ఆనందకరమైన రోజు. మా బుడతడి క్షేమం కోసం మీరందించిన వెలకట్టలేని దీవెనలకు ధన్యవాదాలు అంటూ సందేశాన్ని పోస్ట్ చేసింది శ్రేయాఘోషల్. ఈ సందర్భంగా శ్రేయాఘోషల్ కు సింగర్ నీతి మోహన్ శుభాకాంక్షలు తెలియజేసింది. నీతిమోహన్ ఫ్యామిలీతో పాటు చాలా మంది స్నేహితులు, సెలబ్రిటీలు శ్రేయాఘోషల్ కు విషెస్ తెలియజేస్తున్నారు.
PlayUnmuteLoaded: 46.64%FullscreenCancel
చిక్కుల్లో కంగనారనౌత్ బాడీగార్డు..!
కృతిశెట్టికి నచ్చని విషయం ఏంటంటే..!
మరో స్పోర్ట్పై కన్నేసిన నాని..!
గ్లామరస్ అవతార్ లో టాక్సీవాలా భామ..!
లాక్డౌన్ లో పూజాహెగ్డే ఏం చేస్తుందంటే..?
త్రివిక్రమ్ నెక్ట్స్ ఏం ప్లాన్ చేస్తున్నాడో తెలుసా..?
బిగ్ బాస్ విన్నర్ పిలుపుతో సాయం అందించిన అభిమానులు
Recommended Content by