న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పసిడి ధర రూ.47 వేలకు పైనే కొనసాగుతున్నది. ఢిల్లీ మార్కెట్లో శుక్రవారం కూడా రూ.24 పెరిగి రూ.47,273కు చేరింది. క్రితం ట్రేడ్లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.47,273 వద్ద ముగిసింది. వెండి ధర కూడా ఇవాళ స్వల్పంగా పెరిగింది. ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర రూ.909 పెరిగి రూ.68,062కు చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.68,971 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 1,784 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 26.05 అమెరికన్ డాలర్లు పలికింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
పంది తల, చేప చర్మం.. ఒడిశాలో వింత శిశువు జననం..!
కరోనా కల్లోలం: పేద ప్రజలకు కేంద్రం తీపి కబురు..
మానవత్వం చాటుకుంటున్న ఆటోవాలా.. ఎలాగో తెలుసా..?
తెలంగాణలో కొత్తగా 6,206 కరోనా కేసులు
తెలంగాణలో మరో నాలుగు రోజులు వానలు