దుబాయ్: ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్ల్లో రాణించిన భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్కు ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు దక్కింది. ఐసీసీ ఈ ఏడాది జనవరిలో ఈ పురస్కారాన్ని ప్రవేశపెట్టగా వరుసగా మూడోసారి కూడా టీమ్ఇండియా ప్లేయర్కే దక్కింది. మార్చిలో ఇంగ్లండ్తో మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ల్లో భువీ అదరగొట్టాడు.