మారుతున్న వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న రసాయన ఎరువుల వినియోగం ప్రజల ఆరోగ్యాలపై విపరీతమైన దుష్ప్రభావాన్ని చూపుతున్నాయి. దీంతో అధికశాతం రైతులు ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ సేద్యం వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా దేశీయ విత్తనాలకు గిరాకీ పెరిగింది. వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో దేశీ వరి విత్తనాలు నాటే రైతులు కొన్ని పద్ధతులను పాటించాల్సి ఉంటుంది.
–మజ్జిగపు శ్రీనివాస్రెడ్డి