Yadadri
- Jul 18, 2020 , 22:55:01
VIDEOS
వాహనదారులకు జరిమానా

చౌటుప్పల్ రూరల్ : మండల పరిధిలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 51 మంది వాహనదారులకు జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సీఐ ముని తెలిపారు. ఉల్లంఘించిన వారిలో 13 మంది ఫోర్వీలర్ డ్రైవర్లు, 38 మంది ద్విచక్ర వాహనదారులు ఉన్నారని చెప్పారు. వారందరికీ కలిపి రూ.24,000 జరిమానా విధించామని పేర్కొన్నారు
తాజావార్తలు
- ఏపీలో ఘోర ప్రమాదం : ముగ్గురు మృతి
- అఫీషియల్: ఎన్టీఆర్ హోస్ట్గా ఎవరు మీలో కోటీశ్వరులు
- శివరాత్రి ఉత్సవాలు.. మంత్రి ఐకే రెడ్డికి ఆహ్వానం
- బండి సంజయ్పై మంత్రి శ్రీనివాస్గౌడ్ ఫైర్
- 5 మిలియన్ ఫాలోవర్స్ దక్కించుకున్న యష్..!
- కాంగ్రెస్కు 25 సీట్లు కేటాయించిన డీఎంకే
- ప్రదీప్ హీరోయిన్ క్యూట్ పిక్స్ వైరల్
- దేశంలో కొత్తగా 18,711 పాజిటివ్ కేసులు
- హుజురాబాద్ శివారులో ప్రమాదం : ఒకరు మృతి
- మహేష్ బర్త్ డే రోజు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్న మేకర్స్
MOST READ
TRENDING