ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లైన బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ ట్రేడింగ్ ప్రారంభం కావడంతోనే మార్కెట్లో లాభాలతో మొదలయ్యాయి. ఉదయం 10 గంటల సమయానికి బీఎస్ఈ సూచీ సెన్సెక్స్ 450 పాయింట్లు లాభపడి 50,891 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ 134 పాయింట్ల లాభంతో 15,090 వద్ద ట్రేడవుతున్నాయి.