డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని ఘర్వాల్, కుమవూన్ ప్రాంతాల్లో శనివారం కార్చిచ్చు చెలరేగింది. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. నైనిటాల్, అల్మోరా జిల్లాలు కార్చిచ్చుతో ప్రభావితం అయ్యాయి. మంటలను అదుపు చేయడానికి కేంద్రం ఆదివారం రెండు హెలికాప్టర్లను రాష్ర్టానికి పంపించింది. మంటలను ఆర్పేందుకు 12వేల మంది సిబ్బంది శ్రమిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
మహారాష్ట్రలో రాత్రిపూట కర్ఫ్యూ