వరంగల్ రూరల్ : నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ఘన విజయం సాధించడం పట్ల హర్షాతి రేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు జిల్లాలోని రాయపర్తి మండల కేంద్రంలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. జై తెలంగాణ, జయహో కేసీఆర్ నినాదాలతో హోరిత్తించారు. ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్ఎస్దేనని నినదించారు.
ఇవి కూడా చదవండి..
భార్యను వేట కొడవలితో నరికి చంపిన భర్త
బైక్ను ఢీకొట్టిన లారీ..ఆర్ఎస్ఐ మృతి
రంజాన్ కిట్లను పంపిణీ చేసిన మంత్రి అల్లోల
సీనియర్ ఫొటోగ్రాఫర్ సలీం మృతి పట్ల మంత్రి వేముల సంతాపం