అజాంజాహి మిల్లు | అజాంజాహి మిల్లు స్థలంలో వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నిర్మాణం కోసం ప్రభుత్వం స్థలం కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు.
వెల్లివిరిసిన సంబురాలు | తెలంగాణ భవన్తో పాటు ఎన్నికలు జరిగిన ఐదు జిల్లాల్లో టీఆర్ఎస్ శ్రేణుల సంబురాలు అంబరాన్నంటాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకొని ఉత్సాహంగా ఆడిపాడార�
వరంగల్ రూరల్ : నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ఘన విజయం సాధించడం పట్ల హర్షాతి రేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు జిల్లాలోని రాయపర్తి మండల కేంద్రంలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీ�
ఎన్నారై | నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ విజయం సాధించిన సందర్భంగా ఆస్ట్రేలియాలోని కాన్బెర్రాలో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబురాలు నిర్వహించారు.