హైదరాబాద్ : తెలంగాణ రైతులు పండించిన వడ్లను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రాష్ట్రంలోని పలు జిల్లా ప్రజా పరిషత్లు ఏకగ్రీవంగా తీర్మానం చేశాయి. ఈ మేరకు తీర్మాణం కాపీలను ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్కు పంపించారు. వరంగల్ జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక సర్వ సభ్య సమావేశం నిర్వహించి ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జెడ్పీ చైర్ పర్సన్ న్యాల కొండ అరుణ అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక సర్వ సభ్య సమావేశంలో తీర్మానం చేశారు. అలాగే రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి అధ్యక్షతన ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు.
రాజన్న సిరిసిల్లా జిల్లాలో..
రంగారెడ్డి జిల్లాలో..
నిజామాబాద్ జిల్లాలో..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో..
మెదక్ జిల్లాలో..
పెద్దపల్లి జిల్లాలో..
మంచిర్యాల జిల్లాలో..
ములుగు జిల్లాలో..