హైదరాబాద్ : తెలంగాణ రైతులు పండించిన వడ్లను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రాష్ట్రంలోని పలు జిల్లా ప్రజా పరిషత్లు ఏకగ్రీవంగా తీర్మానం చేశాయి. ఈ మేరకు తీర్మాణం కాపీలను ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్కు �
నల్లగొండ : యాసంగి సీజన్లో రైతులు పండించిన వరి ధాన్యాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే తప్పనిసరిగాకొనుగోలు చేయాలంటూ నల్లగొండ జడ్పీ సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఆదివారం ఉదయం జెడ్పీ చైర్మ