సిద్దిపేట : టీఆర్ఎస్లోకి వివిధ పార్టీల నుంచి చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. జిల్లాలోని అక్కన్నపేట మండల కేంద్రానికి చెందిన సుమారు 30 మంది యువకులు గురువారం సాయంత్రం హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ సమక్షంలో పార్టీలో చేరారు. హుజూరాబాద్ మండలం సింగాపూర్లోని ఆయన నివాసంలో ఎమ్మెల్యే వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పార్టీలోకి చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు.
ఇవి కూడా చదవండి..
అశ్రు నయనాలతో చందూలాల్కు అంతిమ వీడ్కోలు
మంత్రి వేముల సమక్షంలో టీఆర్ఎస్లో చేరికలు
మంత్రి ఎర్రబెల్లిని కలిసిన ఈ పంచాయతీ ఆపరేటర్స్ అసోసియేషన్ బృందం
22 కోట్ల విలువైన అయోధ్య విరాళాల చెక్కులు బౌన్స్