హైదరాబాద్ : ఈ నెల 13వ తేదీన రాష్ర్ట కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం జరగనుంది. రాష్ర్టంలో కరోనా పరిస్థితులు, వ్యవసాయం, పల్లె, పట్టణ ప్రగతితో పాటు తదితర అంశాలపై చర్చించనున్నారు.