దాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహా స్వామి వారి బాలాలయంలో సోమవారం స్వామివారి జయంతి ఉత్సవాలు రెండో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా స్వామి వారికి లక్ష కుంకుమార్చన అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయమే అభిషేకం, నవకలశస్నాపన కైంకర్యాలు చేపట్టారు. అనంతరం స్వామి వారిని కాళీయ మర్దన అలంకార సేవను బాలాలయంలో ఉరేగించారు. సాయంత్రం నరసింహా మూల మంత్ర హావనం చేపట్టి, హనుమంత వాహన పై శ్రీరామవతార సేవలో స్వామి వారిని ఊరేగించనున్నారు.
ఇవి కూడా చదవండి..
అత్తను కర్రతో కొట్టి చంపిన అల్లుడు
ఈ పాస్ ఉంటేనే అనుమతి : డీఐజీ రంగనాధ్
ప్రజల ప్రాణాలు కాపాడటం మన బాధ్యత : మంత్రి నిరంజన్ రెడ్డి
రూ.22 కోట్ల ఫండ్ రేజ్ చేసిన ప్రియాంక-నిక్ దంపతులు
బస్తీ దవాఖానను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్