వలిగొండ: మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిలో గల మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కొండపై స్వాతి నక్షత్ర పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని ఆదివారం కొవిడ్ నిబంధనల మేరకు
అంతరంగికంగా నిర్వహించనున్నామని భక్తులు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ కల్యాణాన్ని విక్షించవచ్చని దేవస్థానం ఈవో రవికుమార్, ధర్మకర్తల మండలి చైర్మన్ ముద్దసాని కిరణ్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.