వర్గల్/సిద్దిపేట : జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నాచగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థాన హుండీని గురువారం ఆలయ సిబ్బంది లెక్కించారు. మొత్తం 80 రోజుల హుండీ లెక్కింపునకు గాను రూ.16,96,960 వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కట్టా సుధాకర్రెడ్డి తెలిపారు. కరోనా నేపథ్యంలో జరిగిన నవాహ్నిక బ్రహ్మోత్సవాలను ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్, ట్రస్టు బోర్డు సభ్యులు ,ఆలయ సిబ్బంది సమన్వయంతో పనిచేసి తగు జాగ్రత్తలు తీసుకుంటూనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించడం జరిగిందని ఈవో తెలిపారు.
ఇవి కూడా చదవండి..
విషాదం : నీటి సంపులో పడి బాలుడు మృతి
మంత్రి ఎర్రబెల్లిని అభినందించిన కేటీఆర్
అటవీ శాఖ ఉద్యోగులు విధిగా వ్యాక్సిన్ వేసుకోవాలి
తెలంగాణలో టీడీపీకి స్థానం లేదు : మంత్రి హరీశ్రావు
శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బోల్తా..