యాదాద్రి దివ్యక్షేత్రంగా త్వరలో భక్తులకు సాక్షాత్కరించబోతున్నది. సోమవారం సీఎం కేసీఆర్ పర్యటనలో పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్.. యాదాద్రి కొండను హెలికాప్టర్ నుంచి తన కెమెరాలో బంధించారు. కొండపైన ప్రెసిడెన్షియల్ సూట్స్తో పాటు రింగ్రోడ్, రహదారి వెంట గ్రీనరీ తదితర దృశ్యాలు ఈ చిత్రంలో విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.