Telangana
- Jan 14, 2021 , 10:10:54
శ్రీవారి సేవలో మంత్రి సత్యవతి రాథోడ్

హైదరాబాద్ : తిరుమల వేంకటేశ్వరస్వామి వారిని తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గురువారం దర్శించుకున్నారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా కుటుంబీకులతో స్వామిని వారిని దర్శించుకొని, మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజల జీవితాల్లో నూతన కాంతులు ప్రసరించేలా దీవించాలని కోరుకున్నట్లు తెలిపారు. వ్యవసాయాన్ని పండగ చేసి, రైతును రాజు చేయాలన్న సీఎం లక్ష్యం నెరవేరాలని, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి మొములో చిరునవ్వు చూడాలన్న ఆశయం సిద్ధించేలా ఆశీర్వదించాలని వేడుకున్నానని చెప్పారు.
తాజావార్తలు
- నదీయాత్రలో పుస్తక పఠనం.. కోల్కతాలో తొలి బోటు లైబ్రెరీ
- ప్రతి మహిళా పోలీస్ ఒక స్టార్: నటి అనుష్క
- కొవిడ్-19 : మేజికల్ స్ప్రేపై పరీక్షలు
- లిప్లాక్ సీన్ కు లావణ్యత్రిపాఠి ఒకే..?
- ఇకపై ప్రతి నెలా టెస్ట్ క్రికెట్లో బెస్ట్ ప్లేయర్ అవార్డు
- ఎర్రకోటపై దాడి.. రైతులను రెచ్చగొట్టింది ఇతడేనా?
- పూజాహెగ్డే డిమాండ్..మేకర్స్ గ్రీన్ సిగ్నల్..!
- ఇండియాలో ఉద్యోగులను తొలగిస్తున్న టిక్టాక్
- కారు, లారీ ఢీ.. ఐదుగురు దుర్మరణం
- చరిత్రలో ఈ రోజు.. కరెంటు బుగ్గకు పేటెంట్ దక్కిందీరోజే..
MOST READ
TRENDING