మంగపేట;ములుగు జిల్లా మంగపేట సమీప గోదావరి నదిలో శుక్రవారం వెంకటేశ్వర్లు అనే జాలరికి భారీ చేప చిక్కింది. రోజు మాదిరిగానే నదిలో వల వేయగా చిన్న చేపలతోపాటు భారీ మీనం దొరికింది. బండ జెల్లగా పిలిచే ఈ చేప 62 కిలోల ఉన్నది. దీన్ని భద్రాచలం ప్రాంతంలో రూ.14,260లకు విక్రయించాడు