Bihar : నేపాల్ వరదల కారణంగా బిహార్కు మరో ముప్పు వచ్చి పడింది. నేపాల్ వరద నీటి ద్వారా భారీ చేపలు బిహార్ కొట్టుకొస్తున్నాయి. నేపాల్ నుంచి కొట్టుకొస్తున్న చేపలు తిని పలువురు అనారోగ్యం పాలవుతున్నారు.
మంగపేట;ములుగు జిల్లా మంగపేట సమీప గోదావరి నదిలో శుక్రవారం వెంకటేశ్వర్లు అనే జాలరికి భారీ చేప చిక్కింది. రోజు మాదిరిగానే నదిలో వల వేయగా చిన్న చేపలతోపాటు భారీ మీనం దొరికింది. బండ జెల్లగా పిలిచే ఈ చేప 62 కిలోల �