Padma Awards | రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. మొత్తం 128 మందికి కేంద్రం పద్మ అవార్డులకు ఎంపిక చేసింది. ఇందులో తెలంగాణ నుంచి ఐదుగురు ఉండటం విశేషం. భారత్ బయోటెక్ సీఎండీ శ్రీకృష్ణ యెల్లా, సుచిత్రా యెల్లా దంపతులకు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించారు. అలాగే 12 మెట్ల కిన్నెర దర్శనం మొగిలయ్యతో పాటు రాంచంద్రయ్య, పద్మజారెడ్డిని పద్మశ్రీ పురస్కారాలకు కేంద్రం ఎంపిక చేసింది.
ఏపీ నుంచి గరికపాటి నరసింహారావు, గోసవీడు షేక్ హాసన్ ( మరణానంతరం ),డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణరావుకు పద్మశ్రీ అవార్డు ప్రకటించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
Padmasri | దర్శనం మొగిలయ్య ఎవరు? ఆయన నేపథ్యమేంటి?
Padma Awards 2022 | బిపిన్ రావత్కు పద్మ విభూషణ్.. పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం
Mogulaiah | పవన్ కల్యాణ్ భీమ్లానాయక్ టైటిల్ సాంగ్ పాడిన ఈయన ఎవరు ? నేపథ్యమేంటి ?