ఖమ్మం : ఖమ్మం నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. టీఆర్ఎస్ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ మాజీ ప్రధాని పీవీ కుమార్తె ఎమ్మెల్సీ వాణీదేవి, మాజీ మంత్రి వేణుగోపాల చారి, ఎమ్మెల్యేలు గోపీనాథ్, భాస్కర్ రావు వివిధ డివిజన్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వాణీదేవి మాట్లాడుతూ.. ఖమ్మం అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమైందన్నారు.
ఖమ్మం సమగ్రాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ పాటుపడుతున్నారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
ఇవి కూడా చదవండి..
కరోనా పట్ల ఆందోళన వద్దు : మంత్రి శ్రీనివాస్ గౌడ్
గ్రేటర్ వరంగల్లో ఎన్నారైల ఇంటింటి ప్రచారం
కరోనాతో పూల వ్యాపారి మృతి..అంత్యక్రియలు అడ్డుకున్న గ్రామస్తులు
వరంగల్ జిల్లాలో గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్టు