శాయంపేట, మార్చి 18: ఇంట ర్ విద్యార్థి నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్లో పెట్టుబడి పెట్టి మోసపోయా డు. తండ్రికి చెప్తే తిడతాడన్న భ యంతో పురుగుల మందు తాగి ఆ త్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలం రాజుపల్లిలో సోమవా రం ఆలస్యంగా వెలుగుచూసింది.