Telangana
- Jan 22, 2021 , 15:01:43
VIDEOS
ఫైనాన్స్ కంపెనీ వేధింపులు..ఆటోకు నిప్పు పెట్టిన బాధితుడు

వరంగల్ రూరల్ : ఫైనాన్స్ కంపెనీ వేధింపులు తాళలేక ఓ వ్యక్తి మనస్తాపానికి గురై తన ఆటోకు నిప్పు పెట్టాడు. ఈ ఘటన జిల్లాలోని పరకాల పట్టణం పోలీస్ స్టేషన్ ఎదుట చోటు చేసుకుంది. వివరాల్లోకి విళ్తే.. పరకాల మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన చిలువేరు ప్రవీణ్ ఫైనాన్సర్ల వేధింపులతో ఆటోకు నిప్పంటించాడు. ఇందుకు హన్మకొండలోని హంటర్ రోడ్డుకు చెందిన ఓ ఫైనాన్స్ కంపెనీ నిర్వహకుల వేధింపులే కారణమని బాధితుడు ఆరోపిస్తున్నాడు. పూర్తి విరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
ట్రంప్ ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా?
అందరికీ సమాన అవకాశాలు : మంత్రి కేటీఆర్
చేసిన అభివృద్ధిని చెబుదాం..టీఆర్ఎస్ను గెలిపిద్దాం
తాజావార్తలు
MOST READ
TRENDING