పెద్దపల్లి : జిల్లాలోని రామగుండంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడానికి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం పట్ల రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు గోదావరిఖని చౌరస్తాలో ఎమ్మెల్యే, టీబీజీకేఎస్ శ్రేణులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మెడికల్ కాలేజ్ ఏర్పాటుతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.
ఇవి కూడా చదవండి..
విషాదం : నీటి గుంటలో పడి బాలుడు మృతి
హనుమంతరావును పరామర్శించిన గవర్నర్ దత్తాత్రేయ
ముంబైని ముంచెత్తుతున్న వానలు.. వీడియో