బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ప్రజలు పండుగలా జరుపుకుంటున్నారని, గిఫ్ట్ ఏ స్మైల్ కొనసాగించడం హర్షణీయమని సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు అన్నారు. తంగళ్ళపల్లి మండల కేంద�
ఎమ్మెల్యే చందర్ | జిల్లాలోని రామగుండంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడానికి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం పట్ల రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హర్షం వ్యక్తం చేశారు.
మహబూబాబాద్ : జిల్లా పరిషత్కు బడ్జెట్లో రూ.500 కోట్లు నిధులు కేటాయించడం హర్షనీయమని జిల్లా జడ్పీ చైర్పర్సన్ బిందు అన్నారు. గురువారం అసెంబ్లీలో బడ్జెట్లో జిల్లా ప్రజా పరిషత్, మండల ప్రజా పరిషత్ లకు రూ.500 కోట