నిర్మల్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన కొవిడ్ వ్యాక్సినేషన్ క్యాంపునకు పట్టణవాపులు భారీగా తరలివచ్చారు. వివిధ వార్డులకు చెందిన ప్రజలు వ్యాక్సిన్ తీసుకునేందుకు పెద్దసంఖ్యలో క్యూకట్టారు. నిర్మల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఐకేపీ సిబ్బంది, బిల్ కలెక్టర్లు దకాణాలు తిరుగుతూ హైరిస్క్ వ్యక్తులను గుర్తించి ఆన్లైన్లో వివరాలను నమోదు చేశారు. పేర్లు నమోదు చేయించుకున్న వారికి టీకాలు అందించగా.. సుమారు 200 మంది బారులు తీరారు.
ఇవి కూడా చదవండి..
వేటగాళ్లను పట్టించిన కెమెరా ట్రాప్లు
ఖమ్మం మార్కెట్లో రికార్డు స్థాయి ధర పలికిన తెల్ల బంగారం
ఎన్నికల హామీని నిలబెట్టుకున్న మంత్రి ఐకే రెడ్డి
పాత్రికేయులకు నిత్యావసర సరుకులు పంపిణీ
వరంగల్ సెంట్రల్ జైలును సందర్శించిన రాజీవ్ త్రివేది
రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన