హైదరాబాద్ : (Vaccination) దీపావళి పండుగను పురస్కరించుకొని గురువారం రాష్ట్రవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్కు విరామం ప్రకటించారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. శుక్రవారం నుంచి యథావిధిగా అన్ని కేంద్రాల్లోనూ టీకాల ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించింది. పండుగ వేళ నిర్లక్ష్యం వద్దని, కరోనా నివారణకు జాగ్రత్తలు పాటిస్తూ సంతోషంగా వేడుక జరుపుకోవాలని సూచించింది. సెకండ్ డోస్ విషయంలో నిర్లక్ష్యం వద్దని, రెండు డోసులు తీసుకున్న వారికే కరోనా నుంచి పూర్తి రక్షణ ఉంటుందని వైద్యారోగ్య శాఖ పేర్కొన్నది.
ఈ పండక్కి ఎక్కువగా ఖర్చు చేసేందుకు 75 శాతం మంది సిద్ధం : సర్వేలో వెల్లడి
కొత్త శాఖ ఏర్పాటు చేసిన ఏపీ సర్కార్.. ఉత్తర్వులు జారీ
బకాయిలు చెల్లించాలంటూ రైతుల ఆందోళన, ఉద్రిక్తం
బద్వేల్లో నైతిక విజయం మాదే : కన్నా లక్ష్మీనారాయణ
బద్వేల్ ఓటర్లు బీజేపీనే కాదు వాటిని కూడా ఓడించారు : ఎంపీ సురేష్
తక్కువ నిద్రతో మందగించనున్న ఆలోచనా శక్తి
ఈ పండ్లను కలిపి తింటున్నారా? అయితే, ఒక్కసారి ఇది చదవండి!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..