తెలంగాణ రాష్ట్రంలో పోలీసు కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలతో పాటు గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఉద్యోగార్థులకు అవగాహన కల్పించేందుకు నమస్తే తెలంగాణ నిపుణ ఆధ్వర్యంలో ఖమ్మంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రముఖ నిపుణలతో ఈ సదస్సు ప్రారంభమైంది. మీరు కూడా ఏం చదవాలో.. ఎలా చదవాలో ఈ ప్రత్యక్ష ప్రసారం వీక్షించి తెలుసుకోండి..