చందూర్, సెప్టెంబర్ 20: స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి ప్రజల నుంచి మద్దతు వెల్లువెత్తుతున్నది. బాన్సువాడ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న స్పీకర్ వెంటే నడుస్తామని నిజామాబాద్ జిల్లా చందూర్ మండలం ఘన్పూర్కు చెందిన అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు తీర్మానించారు.
బుధవారం స్పీకర్ను కలిసి ఆ తీర్మాన పత్రాన్ని అందజేశారు.