సిద్దిపేట : సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో కారు జోరు కొనసాగుతోంది. మొదటి రౌండ్లో మొత్తం 21 వార్డుల ఓట్ల లెక్కించగా 19 వార్డుల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. 17, 20వ వార్డుల్లో ఒకరు బీజేపీ, మరొకరు స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. సిద్దిపేట మున్సిపాలిటీలో మొత్తం 43 వార్డులు ఉన్నాయి. ఇంకా 22 రౌండ్ల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది.
-1వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి రెడ్డి విజేందర్ రెడ్డి 309 ఓట్ల మెజారిటీతో గెలుపు
-2వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి నాయిని చంద్రం 364 ఓట్ల మెజారిటీతో గెలుపు
-3వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి వంగ రేణుక తిరుమల్ రెడ్డి 721 ఓట్ల మెజారిటీతో గెలుపు
-4 వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి కొండం కవిత 612 ఓట్ల మెజారిటీతో గెలుపు
-5 వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి అనగోని వినోద్ 570 ఓట్ల మెజారిటీతో గెలుపు
-6వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి వడ్ల కొండ సాయికుమార్ 420 ఓట్ల మెజార్టీతో గెలుపు
-7వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి ముత్యాల శ్రీదేవీ 573 ఓట్ల మెజారిటీతో గెలుపు
-8వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి వరాల కవిత 411 ఓట్ల మెజార్టీతో గెలుపు
-9వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి పసుకుల సతీష్ 88 ఓట్ల మెజార్టీతో గెలుపు
-10వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి బింగి బాల్ లక్ష్మీ 222 ఓట్ల మెజార్టీతో గెలుపు
-11వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి దాసరి భాగ్యలక్ష్మి శ్రీనివాస్ యాదవ్ గెలుపు
-12వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి రేఖా శ్రీనివాస్ యాదవ్ 152 ఓట్ల మెజార్టీతో గెలుపు
-13వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి విఠోభ గెలుపు
-14వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి ఆలకుంట కవిత గెలుపు
-15వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి పాతూరి సులోచన గెలుపు
-16వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి బర్ల మల్లికార్జున్ గెలుపు
-18వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి అడ్డగట్ల కావేరి రేణుక గెలుపు
-19వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి గ్యాదరి రవీందర్ గెలుపు
-21వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి ఖాజా తబస్సుమ్ అక్తర్ గెలుపు