యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు మంగళవారం రూ. 5,78,614 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 55,004, రూ.100 దర్శనం టిక్కెట్ ద్వారా 27,000, వేద ఆశీర్వచనం ద్వారా 1,548, నిత్య కైంకర్యాల ద్వారా 400, ప్రచార శాఖ ద్వారా 800, క్యారీ బ్యాగుల విక్రయం ద్వారా 2,200, టెంకాయల విక్రయాల ద్వారా 39,000, వ్రత పూజల ద్వారా 14,000, కల్యాణ కట్ట టిక్కెట్ల ద్వారా 11,400,
ప్రసాద విక్రయం ద్వారా 2,56,450, వాహన పూజల ద్వారా 7,600, టోల్ గేట్ ద్వారా 910, అన్నదాన విరాళం ద్వారా 7,697, సువర్ణ పుష్పార్చన ద్వారా 87,240, యాదరుషి నిలయం ద్వారా 37,800, శివాలయం ద్వారా 348, పాతగుట్ట నుంచి 10,985, పుష్కరిణి ద్వారా 1,000 మొత్తంగా శ్రీవారి ఖజానాకు రూ. 5,78,614 ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు.