నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో ఏర్పాటు చేసిన ఈ షోను జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ర�
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన ప్రాపర్టీ షో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. నిజామాబాద్తో పాటు హైదరాబాద్కు చెందిన అనేక నిర్మాణ, రియల్ ఎస్టేట్ స
ఆటోషో అంటేనే ఠక్కున గుర్తుకు వచ్చేది మహానగరాలు మాత్రమే. అలాంటిది నిజామాబాద్ వంటి నగరాలకు సైతం ఒకేచోటికి ఆటోమొబైల్ కంపెనీలను తీసుకురావడంపై స్థానిక ప్రజానీకం నుంచి మంచి స్పందన వస్తున్నది.
నిజామాబాద్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా జరిగింది. జడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో చైర్మన్ దాదన్నగారి విఠల్రావు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన సమావేశం లో సభ్యులు వివిధ అంశాలపై ఆగ్రహం �
తండ్రి ఆధ్యాత్మిక వారసత్వాన్ని స్వీ కరించడం అభినందనీయమని, సొంతూరిలో ఆలయాలను నిర్మించడం శుభపరిణామమని రాష్ట్ర రోడ్లు భవనాలు, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.