జీవో నెంబర్ 58తో పేదల సొంత జాగా కల సాకారమైందని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. ముదిగొండ తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో జీవో 58 కింద ఇళ్ల స్థలాలు క్రమబద్ధీకరణ అయిన లబ్ధి
ఆధ్యాత్మికతతోనే మనుషులు గొప్పవారవుతారని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. బుధవారం మండలంలోని వందనం శివాలయంలో జరిగిన ఇరుముడి కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప స్వాములకు వీడ్కోలు పలికారు.
పట్టణ సుందరీకరణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. మధిరలో నూతనంగా నిర్మిస్తున్న వంద బెడ్ల ఆసుపత్రి నిర్మాణ పనులు, మధిర పెద్దచెరువు అభివృద్ధి పనులు, ఇంటి�
దళితబంధు పథకాన్ని ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తున్నదని, దీన్ని సద్వినియోగం చేసుకొని లబ్ధిదారులు ఆర్థికంగా ఎదగాలని జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు.
తెలంగాణలో దళితబంధు పథకాన్ని తెచ్చింది, ఇచ్చింది సీఎం కేసీఆరేనని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే �