రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తీగల అనితా హరినాథ్రెడ్డి అధ్యక్షతన 11వ తేదీన ఉదయం 11 గంటలకు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్ల�
‘కనీస గౌరవం ఇవ్వడం లేదు. అధికారిక కార్యక్రమాలకు పిలువడం లేదు’. అంటూ బీఆర్ఎస్ జడ్పీటీసీలు శుక్రవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమా�
కృష్ణా జలాలపై హక్కులు రాష్ర్టానికే ఉండాలని, కేంద్ర ప్రభుత్వానికి అప్పగించడం తగదని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. సూర్యాపేట జిల్లా పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జడ్పీ చైర్పర్స�