కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వాసుపత్రుల్లో మౌళిక సదుపాయాల కల్పనలో పూర్తిగా విఫలమైందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ధ్వజ మెత్తారు. అసెంబ్లీ జీరో అవర్ లో వైద్య, ఆరోగ్య రంగానికి సంబంధించిన పల
లోక్సభలో ఒక కొత్త రికార్డు నమోదైంది. ఒకే రోజు 202 మంది ఎంపీలు గురువారం ఐదు గంటలకు పైగా జీరో అవర్లో ప్రసంగించి రికార్డు సృష్టించారు. అంతకు ముందు 2019 జూలై 18న పొడిగించిన జీరో అవర్లో 161 మంది ఎంపీలు ప్రసంగించారన�
SFI | సీపీఎంకు చెందిన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) రాష్ట్రంలో ఓ ఉగ్రవాద సంస్థలా మారిందని, దానిపై వెంటనే నిషేధం విధించాలని కేరళ కాంగ్రెస్ ఎంపీ హిబి ఎడెన్ లోక్సభలో డిమాండ్ చేశారు. లోక్సభ సమావేశాల�
న్యూఢిల్లీ: లోక్సభ జీరో అవర్లో ఇవాళ సోనియా గాంధీ మాట్లాడారు. ఫేస్బుక్తో పాటు ఇతర సోషల్ మీడియా వ్యవస్థలు చేస్తున్న రాజకీయాలపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఫేస్బుక్ విద్వేషాన్ని పెంచుతున్న
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈనెల 31వ తేదీ నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే తొలి రెండు రోజులు జీరో అవర్ ఉండదని పార్లమెంట్ వర్గాలు తెలిపాయి. 31వ తేదీన ఉభయసభలను ఉద్దే�