హైదరాబాద్కు చెందిన యాంటీ-డ్రోన్ టెక్నాలజీ సేవల సంస్థ జెన్ టెక్నాలజీస్..డిఫెన్స్ రంగంలోవున్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మరో సంస్థను కొనుగోలు చేయడానికి సిద్ధమైంది.
రాష్ర్టానికి చెందిన ప్రముఖ టెక్నాలజీ సంస్థ జెన్ టెక్నాలజీస్ అంచనాలకుమించి రాణించింది. జూన్తో ముగిసిన త్రైమాసికానికిగాను సంస్థ రూ.47 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
సైనికులకు శిక్షణ, యాంటీ-డ్రోన్ సొల్యూషన్స్ సేవలు అందించే హైదరాబాద్కు చెందిన జెన్ టెక్నాలజీకి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.202 కోట్ల విలువైన ఆర్డర్ పొందింది. పరిశోధన రంగంపై మా కమిట్మెంట్కు ఉన్న నిదర్శ�
రక్షణ శిక్షణ పరిష్కారాల సంస్థ జెన్ టెక్నాలజీస్కి భద్రత దళాల నుంచి రూ.127 కోట్ల విలువైన ఆర్డర్ లభించింది. ఈ సందర్భంగా జెన్ టెక్నాలజీ సీఎండీ అశోక్ అట్లూరి మాట్లాడుతూ..భారత ప్రభుత్వం ఇటీవల సాయుధ దళాల్లో�