ఏడాది కాలంగా రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపూర్కు నూతన ముఖ్యమంత్రిగా పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి యుమ్నామ్ ఖేమ్చంద్ సింగ్ని బీజేపీ ఎంపిక చేసింది. న్యూఢిల్లీలో సమావేశం తర్వాత మణిపూర్ బీజేపీ శ�
Manipur : స్థానిక తెగల మధ్య ఆధిపత్య పోరుతో సతమతమవుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)లో కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. ఏడాది కాలంగా ఖాళీగా ఉన్న ముఖ్యమంత్రి పదవికి యుమ్నమ్ ఖేమ్చంద్ సింగ్ ( Yumnam Khemchand Singh) ఎంపికయ్యారు.