Botsa Satyanarayana | ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఒకమాట, అధికారంలోకి వచ్చిన తరువాత మరో మాట్లాడటం టీడీపీకి అలవాటేనని వైసీపీ నాయకుడు, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు.
పెట్టుబడి పెడితే రెట్టింపు డబ్బులు ఇస్తామని ఆశచూపి అమాయక మహిళల నుంచి ఏపీకి చెందిన విద్య అనే మహిళ భారీగా డబ్బులు, బంగారం వసూలు చేసి మోసం చేసిన ఘటన పటాన్చెరులో వెలుగుచూసింది. పటాన్చెరు పోలీసులు, బాధితుల �
Ambati Rambabu | పోలవరం ప్రాజెక్టు పై ముఖ్యమంత్రి చంద్రబాబు గత వైసీపీ ప్రభుత్వంపై అన్ని అబద్దాలే మాట్లాడుతున్నారని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.
అమరావతి: తహశీల్దార్పై దాడి చేసిన వైసీపీ నాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రకాశంజిల్లా హనుమంతునిపాడు మండల సర్వసభ్య సమావేశంలో తహశీల్దార్ నాగార్జున రెడ్డిపై దాడి చేసిన వైసీపీ నాయకుడు భవనం కృష్ణారెడ్�