ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా వైసీపీ అధినేత జగన్ (YS Jagan) నివాళులర్పించారు. వైఎస్సార్ జిల్లాలోని ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద తల్లి విజయమ్మ, సతీమణి భారతితో �
వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల మంగళవారం ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి అర్పించారు. కుమారుడు రాజారెడ్డి, కాబోయే కోడలు ప్రియ, కుటుంబ సభ్యులతో ప్రత్యేక విమానంలో ఆమె ఇడుపులపాయ వెళ్లారు.
YS Sharmila | తన కుమారుడి వివాహంపై వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. ఫిబ్రవరి 17వ తేదీన వైఎస్ రాజా రెడ్డి అట్లూరి ప్రియా ఒక్కటి కాబోతున్నారని ఆమె ప్రకటించారు.